హైదరాబాద్
బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్గా సాగింది. హైదరాబాద్ పంజాగుట్ట మానేపల్లి జూవెలరీ షోరూంలో దసరా పండుగ సందర్భంగా సరికొత్త జువెలరీ కలెక్షన్స్ ను మోడల్స్తో కలిసిసంస్థ డైరెక్టర్ మురళీ కృష్ణ ఆవిష్కరించారు . పెళ్ళిళ్ళు పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా జువెలరీ కలెక్షన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీ నటి ద్రిషిక చందర్ అన్నారు . మోడల్స్ బ్రైడల్,వెడ్డింగ్,ఫెస్టివ్ కలెక్షన్స్ ప్రదర్శిస్తూ నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది.
తెలుగు ప్రజల ముఖ్య పండుగ దసరా. ఈ దసరా నవరాత్రి పండుగ కు ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు , బంగారు అభరణాలు కొనుగోలు చేయడం అనవాయితీ . హైదరాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో అత్యంత అద్భుతమైన దసరా, వెడ్డింగ్ కలెక్షన్స్ మోడల్స్ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మానేపల్లి జువెలర్స్ డైరెక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ దేశం యొక్క విభిన్న సంస్కృతి ,పండుగల ఆధారంగా డిజైన్లను మేము మానేపల్లి జ్యువెలర్స్లో నిర్వహిస్తున్నాము . పెళ్లిళ్లు ,పండుగ సమయంలో వివిధ ప్రాంతాలు, దేశవిదేశాలలో ప్రజాదరణ పొందిద్దన్నారు . మా కస్టమర్ల ప్రాధాన్యతలకు సరిపోయే సరికొత్త డిజైన్లు అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు . ఈ కొత్త కలెక్షన్స్ అందరికి ఎంతగానో నచ్చుతాయని తెలిపారు .
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…