Hyderabad

అకౌంటింగ్లో ఆధునిక ధోరణులపై గీతమ్ జాతీయ సదస్సు…

హెదరాబాద్

ఇండియన్ బ్యాంక్ సౌజన్యంతో , గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ ( జీహెచీబీఎస్ ) ‘ అకౌంటింగ్లో ఆధునిక ధోరణులు ‘ అనే అంశంపై ఒకరోజు జాతీయ ఈ సదస్సును ఈనెల 29 న నిర్వహించనున్నట్టు సమన్వయకర్త జీఆర్కై ప్రసాద్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . భవిష్యత్తు అకౌంటింగ్ ప్రక్రియలు , అధునాతన మార్పులను స్వీకరించడానికి అకౌంటింగ్ నిపుణులు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఈ సదస్సు ఉపకరిస్తుందన్నారు . అకౌంటింగ్లో కృత్రిమ మేథ , క్లౌడ్ అకౌంటింగ్ , అకౌటింగ్ ప్రాసెస్ ఆటోమేషన్ , అకౌంటింగ్ అనలిటిక్స్ , అకౌంటింగ్ లో బిగ్ డేటా వంటి తాజా ధోరణులపై చర్చించనున్నట్టు ఆయన తెలియజేశారు . ప్రముఖ వక్తలతో నిర్వహించే ప్యానెల్ చర్చలు , వర్క్షాప్లు ఈ సదస్సులో పాల్గొనేవారికి ఎంతో ఉపకరిస్తాయన్నారు . అకౌంటింగ్లో చోటుచేసుకుంటున్న ఆధునిక ధోరణులు , వాటిని అర్థం చేసుకోవడం , వీటిలో బీ – స్కూల్స్ పాత్ర వంటి లక్ష్యాలతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రసాద్ పేర్కొన్నారు . చెన్నయ్లోని ఐసీఏఐ చెర్మన్ ఎస్.పాపారావు , రాష్ట్రీయ ఇస్పాత్ నిగం పూర్వ డెరైక్టర్ ( ఫైనాన్స్ ) టీవీఎస్ కృ కుమార్ , ఎఫ్ఏసీటీ డెరైక్టర్ ( ఫైనాన్స్ ) ఎస్.శక్తిముని , టాటాస్టీల్ ఏజీఎం అరుణ్ కుమార్ పాటి తదితరులు ఈ సద్సులో ప్రముఖ వక్తలుగా పాల్గొనన్నుట్టు ఆయన తెలిపారు . పేర్ల నమోదు , ఇతరత్రా సమాచారం కోసం డాక్టర్ చంద్రభాను దాస్ ( 99380 78219 ) cdas@gitam.edu ను సంప్రదించాలని సమన్వయకర్త సూచించారు .

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago