కన్నుల పండువగా సాగిన గణేష్ గడ్డ లడ్డు వేలం…
– మూడు లడ్లు 9.60 లక్షలు
పటాన్ చెరు:
పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామం సమీపంలోని గణేష్ గడ్డ దేవాలయంలో లడ్డూ ప్రసాదం వేలం పాటను ఆదివారం రాత్రి నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో మూడు లడ్డూలు వేలం పాటలో 9.60 లక్షలకు పాడుకున్న భక్తులు. తొలి లడ్డు 6 లక్షలకు రుద్రారం గ్రామానికి చెందిన సాబాద సాయికుమార్ దక్కించుకోగా, రెండవ లడ్డును రామచంద్రపురం మండలం నాగులపల్లి చెందిన సాయి చరణ్ గౌడ్ 2.1 లక్షలకు, మూడో లడ్డు 1.5 లక్షలకు రుద్రారం గ్రామానికి చెందిన నారాయణ దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా లడ్లను దక్కించుకున్న వారు మాట్లాడుతూ… లడ్లు దక్కించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం ఆలయ ఈవో, గ్రామ సర్పంచ్ లడ్డు దక్కించుకున్న వారిని సన్మానించి లడ్డు అందజేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…