జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ…
పటాన్ చెరు:
జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించాలని సామాజిక ఉద్యమ సేవ కార్యకర్త ఎట్టయ్య డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణ పరిధిలోని ఫ్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియాల విలేకరులకు నిత్యావసర సరుకులు అందించారు . అనంతరం జలగారి ఎ ట్టయ్య మాట్లాడుతూ…..
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడంలో డాక్టర్లు ఆశా వర్కర్లు పోలీసు వాళ్లు వీరు తమ ప్రాణాలకు పణంగా పెట్టి సేవ చేస్తూ ఉంటే వీరికి సపోర్టుగా విలేకరులు కష్టపడుతున్నారని తెలిపారు. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న విలేకరుల ను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించాలన్నారు. విలేకరుల ను చేసిన సేవలు పేపర్ రూపంలో గానీ టీవీల రూపంలో గాని ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం వీరి ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారు .ఈ మధ్య చాలామంది రిపోర్టర్లు కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.సామాజిక ఉద్యమ సేవా కార్యకర్త జలగరి ఎ ట్టయ్య మదర్స్ డే సందర్భంగా వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం (అమ్మ జలగారి లచ్చమ్మ, తండ్రి జలగరి చెన్నయ్య ) కొంతమంది విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ చేశారు . 25 కేజీల బియ్యం, 5 కిలోల మంచినూనె, ఇవ్వడం జరిగింది అని అన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వ్యర్థాల నుంచి సంపద (శ్రేయస్సు)ను సృష్టిస్తున్న హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఐఐటీ…
ప్రతిష్టాత్మక సదస్సులో కీలకోపన్యాసం చేసిన సీఎస్ఈ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు…
ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఐఐటీ హైదరాబాదు అధ్యాపకుడు డాక్టర్ ప్రభాత్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రకృతి, భౌతికశాస్త్రం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…