చిట్కుల్ సర్పంచ్ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం…
– ఒక్కరోజు ముందే అనారోగ్యంతో తల్లి మృతి
పటాన్ చెరు:
మండల పరిధిలోని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తండ్రి నీలం నిర్మల్ ముదిరాజ్ గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం నీలం మధు తల్లి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు నీలం రాధమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతి చెంది 24 గంటలు కాకముందే తండ్రి నీలం నిర్మల్ మృతి చెందడం బాధాకరం. ఎంతో అన్యోన్యంగా భార్య భర్తలు భార్య మృతి చెందడాన్ని తట్టుకోలేని నిర్మల్ ఒకరోజు వ్యవధిలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి ఒక్కరోజు వ్యవధిలోనే తల్లితండ్రులను కోల్పోయిన సర్పంచ్ మధు ముదిరాజ్ లు పలువురు రాజకీయ నాయకులు ఊరి పెద్దలు ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…