Districts

ధాన్యం కొనుగోలు చేయాలి అని కాంగ్రెస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం

మనవార్తలు ,మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం లో టిపిసిసి పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో బాగంగా ప్రభుత్వం వెంటనే…

4 years ago

గీతం స్కాలర్ అమరావతికి డాక్టరేట్ ‘….

మన వార్తలు ,పటాన్‌చెరు: విషపూరిత రంగులు , వాటి జీవసంబంధ కార్యకలాపాల తొలగింపు కోసం మిశ్రమ లిగాండ్ - ఆధారిత లోహ సేంద్రియ పద్ధతిలో రసాయన సమ్మేళనం…

4 years ago

వివాహానికి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన _చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మన వార్తలు ,పటాన్‌చెరు ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్…

4 years ago

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 96వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

మన వార్తలు ,పటాన్‌చెరు: పటాన్చెరు శాంతి నగర్ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా 96వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ…

4 years ago

ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.. పిడిఎస్ యు

మన వార్తలు ,నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.లేదా విద్యా వాలంటీర్లను నియమించాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు S సాయికుమార్…

4 years ago

విద్యార్థికి బాసటగా నిలిచినా _ఎండిఆర్ ఫౌండేషన్

మన వార్తలు ,పటాన్‌చెరు: ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎండిఆర్…

4 years ago

ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడుతాం జిల్లా పదాధికారుల సమావేశంలో సామ రంగారెడ్డి

మనవార్తలు, శేరిలింగంపల్లి : ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేయకుండా ఏవిందంగా మోసం చేస్తుందో ప్రజల్లో ఎండగడుతామని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి…

4 years ago

చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సత్య సాయిబాబా జన్మదిన. వేడుకలు

మనవార్తలు, శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో గల సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ సత్య సాయి బాబా…

4 years ago

టిఆర్ఎస్ లో చేరిన కాటా ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం గౌడ్

పటాన్చెరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళుతోందనీ పటాన్చెరు శాసనసభ్యులు…

4 years ago

ఎల్వోసీ అందజేసిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి

పటాన్చెరు నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన కృష్ణ…

4 years ago