మన వార్తలు ,నారాయణపేట
ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.లేదా విద్యా వాలంటీర్లను నియమించాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు S సాయికుమార్ అన్నారు.నారాయణపేట జిల్లా కోస్గి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి గారికి పిడిఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అకడమిక్ ఇయరులో ప్రభుత్వ పాఠశాలలో వందల సంఖ్యలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, తల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని,ఉన్న కొంతమంది టీచర్స్ విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఇబ్బందిపడుతున్న పరిస్థితి.ప్రభుత్వ పాఠశాలలో ఉన్నదని అన్నారు.
విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రతి పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థుల సంఖ్యకు అనుగునగా ఉపాధ్యాయులను నియమించాలని,ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని.లేదా తక్షణమే విద్య వాలంటీర్లను లను నియమించి విద్యార్థులు నష్టపోకుండా చూడాలని, ప్రభుత్వ పాఠశాలలో,స్కావెంజర్ లను తీసి.గ్రామపంచాయతీ వర్కర్లకు చెప్పడంతో ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత లేదని రద్దు చేసిన,స్కావెంజర్ ల ను నియమించాలని. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రంను కోసిగి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి అందజేశారుఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా కోశాధికారి గౌస్,జిల్లా నాయకులు శ్రీహరి, మండల అధ్యక్షుడు శ్రీను,కార్యదర్శి అంజి,నాయకులు శ్రీను,చక్రపాణి,రాము తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…