Hyderabad

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్

హైద‌రాబాద్

కొవిడ్ సెకండ్ వేవ్ ద‌డ పుట్టస్తొంది . యావ‌త్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క‌రోనా కొత్తవేరియంట్లు ప్ర‌జ‌ల‌ను కంగారుపెడుతున్నా యి. ఇవ‌న్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం బ్లాక్  ఫంగ‌స్ ఇన్ ఫెక్ష‌న్ ప్రజలను మ‌రింతగా భ‌య‌పెడుతంది. రోగ‌నిరోధ‌క శ‌క్తి తక్కువ ఉన్న  వారిలో  ప్ర‌వేశించి ప్రాణాలను బ‌లితీసుకుంటోంది . బ్లాక్ ఫంగస్ ను మ్యూకార్ మైకోసిస్ అని కూడా అంటారు .సాధార‌ణంగా ప్రతి ఏటా పది కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చేవి . కోవిద్ సెకండ్ వేవ్ కారణంగా వందలాది మందికి బ్లాక్ ఫంగస్ సోకుతోంది. వాతావరణంలో దాదాపు అన్ని చోట్ల మ్యూకార్ మైకోసిస్ ఉంటుంది.
మనం పీల్చే గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని డాక్టర్ మేఘనాథ్ తెలిపారు . మన పీల్చే గాలి ద్వారా శరీరంలోకి వెళ్ళినా…ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఈ ఫంగస్ ను ఎదుర్కొంటుందన్నారు. ఒక వేళ రోగనిరోధన శక్తి తక్కువగా ఉంటే బ్లాక్ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు . మధుమేహం, అస్తమా, అవయవ మార్పిడి చేయించుకున్న రోగులకు ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని మేఘనాథ్ తెలిపారు .
గాలి  ద్వారా ముక్కులోకి ప్రవేశించి మ్యూకార్ మైకోసిస్ …అక్కడి నుంచి కన్ను, పై దవడ, మెదడుకు వ్యాపిస్తుందన్నారు . మెదడుకు చేరేలోగా  చికిత్స చేయించుకోకుంటే ప్రాణాలకు ముప్పు ఉంటుందన్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిందన్నారు .
Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago