Telangana

ఏరోస్పేస్లో ఎల్టీఏలకు సముచిత స్థానం : ప్రొ . పంత్

మనవార్తలు ,పటాన్ చెరు:

గాలి కంటే తేలికెన ( లెటర్ దాన్ ఎయిర్ – ఎల్టీఏ ) వ్యవస్థలు స్థిరంగా ఉన్నప్పుడు కూడా ఎత్తులో ఉండగల సామర్థ్యం , తేలే శక్తి వంటి ప్రత్యేకతల కారణంగా ఏరోస్పేస్ సిస్టమ్స్ సముచిత స్థానాన్ని ఆక్రమించాయని ఐఐటీ బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రాజ్కుమార్ ఎస్.పంత్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ డిజెన్ అండ్ సెజింగ్ ఆఫ్ యాన్ ఇండోర్ ఎయిరిప్ ‘ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల కార్యశాల ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది . అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ , ఏడాదిలోగా ఈ ప్రాంగణంలో ఎల్టీఏ వ్యవస్థను అభివృద్ధి చేసి , అమలులోకి తెస్తే ఈ వర్క్షాపు విజయవంతమైనట్టు భావిస్తానని ఆయన స్పష్టీకరించారు . ఎయిరిప్లు , ఏరోస్టాట్లు ఈ సాంకేతికత రెండు సూత్రాలని , ఇవి వేమానిక నిఘా , వెరైస్ కమ్యూనికేషన్ , ప్రోడక్ట్ ప్రమోషన్ వంటి అనేక పనుల కోసం పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటున్నట్టు ప్రొఫెసర్ పంత్ పేర్కొన్నారు .

ఎయిర్షిస్లు సుదూర ప్రాంతాలకు ప్రయాణీకుల రవాణా , సరకు రవాణాలను తక్కువ ఖర్చుతో చేయవచ్చని , వాటికి పొడవైన రన్వేలు అవసరం లేదని . చాలా తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయని ఆయన వివరించారు . ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలు వెళ్లే విద్యార్థులు స్కాలర్షిప్లు ఉంటేనే వెళ్లాలని ఆయన నొక్కిచెప్పారు . గీతం ప్రోగ్రామ్ డెరైక్టర్ ( రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ) ప్రొఫెసర్ కె.ఆర్.అనంత్ ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు . సెక్స్ట్స్ను అర్థం చేసుకోవడం చాలా సులువని , అయితే దానిని ఇంజనీరింగ్ గా మార్చడం సవాళ్లతో కూడుకున్నదని , అది వాణిజ్య కోణంలో చేయాలని చెప్పారు .

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య మాట్లాడుతూ , ప్రొఫెసర్ పంత్ వంటి వారి గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు . తొలుత , ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ వి . హిమబిందు స్వాగతోపన్యాసం చేయగా , కార్యక్రమ సమన్వయకర్త ఎం.సత్యప్రసాద్ వందన సమర్పణ చేశారు . ఈ ప్రారంభోత్సవంలో ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . బుధవారం వరకు ఈ కార్యశాల కొనసాగనుంది .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago