సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ధర్నా

2 years ago

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరుతూ ఎ ఐ టి యూ…

కిలోమీటర్ కమిషన్ పెంచండి

2 years ago

- ఓలో, ఉబర్ సంస్థలకు, ప్రభుత్వానికి క్యాబ్ డ్రైవర్ల విజ్ఞప్తి - కమిషన్ పెంచాలంటూ క్యాబ్ యజమానులు, డ్రైవర్ల ధర్నా పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఓలో,…

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

2 years ago

గీతం అంతర్జాతీయ సదస్సులో స్పష్టీకరించిన వక్తలు * ఘనంగా ప్రారంభోత్సవం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుందని, అందరూ తమవంతు…

ప్రజా పాలనలో నా వంతు పాత్ర నిర్వర్తిస్తా : నీలం మధు ముదిరాజ్

2 years ago

_కాంగ్రెస్ లో చేరిన నీలం మధు ముదిరాజ్ _కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి  …

పరిశోధనే ప్రగతికి సోపానం: డాక్టర్ అనువ్రత్ శర్మ

2 years ago

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మాస్యూటికల్ రంగంలో పరిశోధన ఆవశ్యకత పెరిగిందని, శోధనే పురోగతికి మైలురాయిగా మారిందని అను స్పెక్ట్రా కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు, డైరక్టర్ డాక్టర్ అనుప్రీత్…

శారదా స్కూల్ లో వసంత పంచమి వేడుకలు

2 years ago

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శారదా విద్యానికేతన్ లో బుధవారం రోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సరస్వతి…

గీతం స్కాలర్ మాలతికి పీహెచ్ డీ

2 years ago

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని విసారపు మాలతిని డాక్టరేట్ వరించింది. 'వన్-పాట్ త్రీ-కాంపోనెంట్…

గీతమ్ లో విజయవంతంగా ముగిసిన ఎఫ్ డీపీ

2 years ago

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) '5జీ టెక్నాలజీ, ఆపైనె పురోగతి' అనే అంశంపై…

జేఈఈ మెయిన్స్‌ 2024లో టాప్‌ స్కోరింగ్‌ సాధించిన రెసొనెన్స్‌ జూనియర్‌ కళాశాలలు విద్యార్ధులు

2 years ago

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : ఇటీవల విడుదలైన ఐఐటి, ఎన్‌ఐటిలలో ప్రవేశానికి సంబందించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ తొలివిడత పరీక్ష ఫలితాలలో హైదరాబాద్ లోని రెసొనెన్స్‌…

భారతీయ సంస్కృతి ని కాపాడాలి – వెంకయ్య నాయుడు

2 years ago

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : కుటుంబ వ్యవస్థ ను కాపాడుతూ భారతీయ సంస్కృతి ని కాపాడాలని మాజీ ఉప రాష్ట్రపతి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహిత ఎం.వెంకయ్య నాయుడు…