మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
కుందన్ ,పోల్కీ, డైమండ్ జ్యూవెలరీ కలెక్షన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీనటి వర్షిణి సౌందరరాజన్ అన్నారు .హైదరాబాద్ ఖాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన మంగళ జ్యూవెలరీ షోరూంను ఆమె లాంచ్ చేశారు. కస్టమర్లు కోరుకున్న రీతిలో బంగారు వజ్రాభరణాలను తయారు చేసి అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ ప్రతినిధి ప్రమీల తెలిపారు . బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు .అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. మంగళ డైమండ్ షోరూం ప్రారంభోత్సవంను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు నిర్వహకులు ప్రమీల తెలిపారు .
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…