మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
కుందన్ ,పోల్కీ, డైమండ్ జ్యూవెలరీ కలెక్షన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీనటి వర్షిణి సౌందరరాజన్ అన్నారు .హైదరాబాద్ ఖాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన మంగళ జ్యూవెలరీ షోరూంను ఆమె లాంచ్ చేశారు. కస్టమర్లు కోరుకున్న రీతిలో బంగారు వజ్రాభరణాలను తయారు చేసి అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ ప్రతినిధి ప్రమీల తెలిపారు . బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు .అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. మంగళ డైమండ్ షోరూం ప్రారంభోత్సవంను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు నిర్వహకులు ప్రమీల తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…