Telangana

జ్ఞానేంద్ర ప్రసాద్ లేకపోవడం పార్టీకి తీరని లోటు – జయంతి సంస్మరణ సభలో బీజేపీ నేతలు.

శేరిలింగంపల్లి:, మనవార్తలు :

శేరిలింగంపల్లి నియోజకవర్గం సుపరిచితులు సంఘ సేవకులు ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి ప్రజల మనిషి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కీర్తిశేషులు జ్ఞానేంద్ర ప్రసాద్ లేని లోటు పార్టీ కి తీరని లోటని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడ్డారు. ఆయన జయంతి సందర్భంగా హఫీజ్ పెట్ మరియు మియపూర్ డివిజన్ సంయుక్తంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్,మియపూర్ మమత ఎస్టేట్స్ వద్ద జ్ఞానేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి తదనంతరం సంస్మరణ సభ మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, క అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సీనియర్ నాయకులు కశిరెడ్డి భాస్కర్ రెడ్డి, మొవ్వా సత్యనారాయణ, నాగేశ్వర్ గౌడ్, బుచ్చిరెడ్డి, శేరిలింగంపల్లి ఇన్చార్జి గజ్జల యోగానంధ్, హరి భూషణ్ రెడ్డి మియాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి రాఘవేంద్రరావు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, కాంటెస్టెడ్ కార్పోరేటర్ సింధు రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావు హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు కుమ్మరి జితేందర్, నాయకులు అనిల్ కుమార్ గౌడ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, నాయిని రత్నకుమార్, నవీన్, మన్నే సురేష్ ముదిరాజ్ కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago