ప్రతి జర్నలిస్ట్ కు అండగా ఉంటా చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

Districts politics Telangana

మనవార్తలు, గుమ్మడిదల :

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల్ సూర్య దిన పత్రిక జర్నలిస్ట్ నర్సింహా రావ్ అనారోగ్యం మృతి చెందిన విషయం తెలుసున్న చిట్కుల్ సర్పంచ్ నీలంమధు ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో వారి కుటుంబ నికి 25, 000 ఇరవై ఐదు వేలు రూపాయలు ఆర్థిక సాయం అందించారు .అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడు ప్రతి జర్నలిస్ట్ కు అండగా ఉంటానని తెలిపారు .ఈ కార్యక్రమం గుమ్మడిదళ మండల్ యువసేన నాయకులు గ్యారల మల్లేష్ , తుజాలాపూర్ వీరేష్, దేవునిచేరు నర్సింలు , నలుతురు యాదగిరి, చింతల్ రామకృష్ణ, సుంకబోయిన మహేష్ ,విరబోయిన సాయి , బుషిగారి బిక్షపతి గుమ్మడి దళ్ మండల్ జర్నలిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *