మనవార్తలు ,సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామ చౌరస్తాలో పిసివై బుక్స్ స్టోర్ ను ముఖ్య అతిధులుగా జెడ్పిటిసి ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఖదిరబాడ్ రమేష్ ,గ్రామ సర్పంచ్ విష్ణయ్య ఉప సర్పంచ్ దుర్గా రెడ్డి, మేడభుడియ సంఘం పుల్కల్ మండల నాయకులు రామయ్య,శేఖర్,నర్సింలు, మహేందర్ విఠల్ నవీన్ తదితరులు పాల్గొని ప్రారంభించారు . అనంతరం ఖదిరబాడ్ రమేష్ మాట్లాడుతూ చంద్రశేఖర్ వ్యాపార పరంగా ఇంక మంచి స్థాయికి ఎదగాలని తెలిపారు .అనంతరం జెడ్పిటిసి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గ్రామ సర్పంచ్ ని శాలువాతో సన్మానించి వస్తువులు కొనుగోలు చేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…