ఖమ్మం
వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నరాల సత్యనారయణ ని నియమించారు.ఈ సందర్బంగా నరాల సత్యనారయణ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైయస్ షర్మిల హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషిచేస్తానని గ్రామ గ్రామాన గ్రామ కమిటీలు నియమించి , పార్టీ జెండలు ఎగుర వేస్తాము అని అలాగే గడపగడపకు వైయస్సార్ టీపి పార్టీని తీసుకుపోతామని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…