– సానుకూలతను చాటిచెప్పిన గీతం విద్యార్థి విభాగం
మనవార్తలు ,పటాన్ చెరు:
సృష్టికి ఆధారమైన మహిళల పట్ల సానుకూలత దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని బుధవారం ‘ తవిషి – ధైర్యం ‘ అనే శీర్షికన ‘ విమెన్ లీడర్షిప్ ఫోరమ్ ‘ ( గీతం విద్యార్థి విభాగం ) ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది . మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు వారు ఈ తరానికి ఎలా స్ఫూర్తినిచ్చారనేది చాటి చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు తెలియజేశారు . ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని మూడు భాగాలుగా విభజించారు . సమకాలీన మహిళల సమస్యలను ప్రతిబింబించేలా శాస్త్రీయ నృత్యం , స్వీయ ప్రేరణ , శరీర సానుకూలతను ప్రోత్సహించేలా పాటలు , చివరిగా చక్కటి వస్త్రధారణతో ర్యాంప్ వాక్తో సదస్స్యులకు నుంచి సందేశాన్నిచ్చారు . విద్యార్థుల కరతాళ ధ్వనులు , ప్రశంసలతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…