– సానుకూలతను చాటిచెప్పిన గీతం విద్యార్థి విభాగం
మనవార్తలు ,పటాన్ చెరు:
సృష్టికి ఆధారమైన మహిళల పట్ల సానుకూలత దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని బుధవారం ‘ తవిషి – ధైర్యం ‘ అనే శీర్షికన ‘ విమెన్ లీడర్షిప్ ఫోరమ్ ‘ ( గీతం విద్యార్థి విభాగం ) ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది . మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు వారు ఈ తరానికి ఎలా స్ఫూర్తినిచ్చారనేది చాటి చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు తెలియజేశారు . ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని మూడు భాగాలుగా విభజించారు . సమకాలీన మహిళల సమస్యలను ప్రతిబింబించేలా శాస్త్రీయ నృత్యం , స్వీయ ప్రేరణ , శరీర సానుకూలతను ప్రోత్సహించేలా పాటలు , చివరిగా చక్కటి వస్త్రధారణతో ర్యాంప్ వాక్తో సదస్స్యులకు నుంచి సందేశాన్నిచ్చారు . విద్యార్థుల కరతాళ ధ్వనులు , ప్రశంసలతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…