– సానుకూలతను చాటిచెప్పిన గీతం విద్యార్థి విభాగం
మనవార్తలు ,పటాన్ చెరు:
సృష్టికి ఆధారమైన మహిళల పట్ల సానుకూలత దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని బుధవారం ‘ తవిషి – ధైర్యం ‘ అనే శీర్షికన ‘ విమెన్ లీడర్షిప్ ఫోరమ్ ‘ ( గీతం విద్యార్థి విభాగం ) ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది . మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు వారు ఈ తరానికి ఎలా స్ఫూర్తినిచ్చారనేది చాటి చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు తెలియజేశారు . ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని మూడు భాగాలుగా విభజించారు . సమకాలీన మహిళల సమస్యలను ప్రతిబింబించేలా శాస్త్రీయ నృత్యం , స్వీయ ప్రేరణ , శరీర సానుకూలతను ప్రోత్సహించేలా పాటలు , చివరిగా చక్కటి వస్త్రధారణతో ర్యాంప్ వాక్తో సదస్స్యులకు నుంచి సందేశాన్నిచ్చారు . విద్యార్థుల కరతాళ ధ్వనులు , ప్రశంసలతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…