politics

అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాం_బీజేవైయం ప్రెసిడెంట్ వడ్ల మణికంఠచారి

మనవార్తలు ,అమీన్ పూర్

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా అమీన్ పూర్ మండల్ బీజేవైయం ప్రెసిడెంట్ వడ్ల మణికంఠచారి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు .ఈ సందర్బంగా బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు అంకగల్ల సహదేవ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అక్రమ అరెస్టుల కు భయపడేదిలేదని నిబంధనలు కేవలం విపక్షాలకే వర్తిస్తాయా అని ప్రభుత్వ మొండి వైఖరిని కండిస్తూ బండి సంజయ్ అన్న గారిని వెంటనే విడులచేయలని కోరారు .ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 వెంటనే సవరించాలని లేదంటే పెద్దఏత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

అనంతరం వడ్ల మణికంఠ చారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అణిచివేత ధోరణి సరికాదని , బిజెపి కార్యకర్తలు శాంతియుంతంగా ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ దీక్షకు దిగితే పోలీసులు కార్యకర్తలపై లాఠీ చార్జి చేయడం దారుణమని అన్నారు కెసిఆర్ కి ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని ,రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని భయం కెసిఆరేకు పట్టుకుందని అందుకే ఎంపీ బండి సంజయ్ పై అక్రమ కేసులు పెడుతున్నారని వెంటనే బండి సంజయ్ ను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోనళకు దిగుతామని బీజేవైయం ప్రెసిడెంట్ వడ్ల మణికంఠచారి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రవీందర్ రెడ్డి అన్న గారు , మేఘన రెడ్డి , ఓ బీ సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, కంజర్ల చంద్ర శేఖర్,కమ్మరి చంద్రయ్య చారి , బీజేపీ కార్యకర్తలు పాల్గోన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago