రామచంద్రపురం
రామచంద్రపురం పట్టణంలో సాయి బాబా దేవాలయం యందు విశ్వ హిందు పరిషత్ అధ్యరంలో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి సమక్షంలో లక్ష యువగళ గీతఅర్చన పోస్టర్ అవిస్కరించారు. ఈ కార్యక్రమలో గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ యువత చెడు మార్గాల నుండి రక్షించడానికి లక్ష గీత అర్చన తోడ్పడుతుందని అన్నారు. దీనిపై యువత అవగాహనకి రామచంద్రపురం పట్టణంలో ఈ నెల నవంబర్ 29వ తేదిన ఉదయం 8గం లకు సాయి దేవాలయం యందు ప్రచార రధం కీ ప్రత్యేక పూజలు నిర్వహించి 8.30కీ శొభా యత్ర ప్రారంభిచ బడుతుంది. అని
అందరు డిసెంబర్ 14న పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే సభకు తప్పని సరిగా పాల్గొని విజయవంతంచెయ్యాలని తెలిపారు.ఈ కార్యక్రమలో విఎచ్ పి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీదర్ గౌడ్, శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీ, కాకతీయ నగర్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి అర్ ఎస్ ఎస్ సభ్యులు కృష్ణ రావు, లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి, నరేంద్ర బాబు, మునిడర్, కృష్ణ రెడ్డి, పెంట రెడ్డి, నారయణ,జైపాల్రెడ్డి,రమేశ్,రాంబాబు,భూపాల్ ,కృష్ణ రెడ్డి,జగన్ గౌడ్,సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, శ్రీను యాదవ్, రాజయ్య, గోపాల్ రెడ్డి, యాది రెడ్డి, వీరజనెయులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…