రామచంద్రపురం
రామచంద్రపురం పట్టణంలో సాయి బాబా దేవాలయం యందు విశ్వ హిందు పరిషత్ అధ్యరంలో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి సమక్షంలో లక్ష యువగళ గీతఅర్చన పోస్టర్ అవిస్కరించారు. ఈ కార్యక్రమలో గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ యువత చెడు మార్గాల నుండి రక్షించడానికి లక్ష గీత అర్చన తోడ్పడుతుందని అన్నారు. దీనిపై యువత అవగాహనకి రామచంద్రపురం పట్టణంలో ఈ నెల నవంబర్ 29వ తేదిన ఉదయం 8గం లకు సాయి దేవాలయం యందు ప్రచార రధం కీ ప్రత్యేక పూజలు నిర్వహించి 8.30కీ శొభా యత్ర ప్రారంభిచ బడుతుంది. అని
అందరు డిసెంబర్ 14న పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే సభకు తప్పని సరిగా పాల్గొని విజయవంతంచెయ్యాలని తెలిపారు.ఈ కార్యక్రమలో విఎచ్ పి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీదర్ గౌడ్, శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీ, కాకతీయ నగర్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి అర్ ఎస్ ఎస్ సభ్యులు కృష్ణ రావు, లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి, నరేంద్ర బాబు, మునిడర్, కృష్ణ రెడ్డి, పెంట రెడ్డి, నారయణ,జైపాల్రెడ్డి,రమేశ్,రాంబాబు,భూపాల్ ,కృష్ణ రెడ్డి,జగన్ గౌడ్,సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, శ్రీను యాదవ్, రాజయ్య, గోపాల్ రెడ్డి, యాది రెడ్డి, వీరజనెయులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…