వైభవంగా టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర నాయకులు జన్మదిన వేడుకలు...
హైదరాబాద్:
టిఆర్ఎస్ కేవి రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్ చెరు పరిధిలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో జన్మదినం పురస్కరించుకొని మొక్కలు నాటారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, అత్యవసరమైతే బయటకు రావాలన్నారు.కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న 18 మంది ఆటోడ్రైవర్లకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి తన జన్మదినం పురస్కరించుకొని ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…