Categories: politics

రెండో రోజు కొనసాగిన ఈ శ్రామ్ కార్డుల నమోదు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

పేద కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రామ్ కార్డులకు ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని బీజేపీ నాయకులు గుండె గణేష్ ముముదిరాజ్ అన్నారు. మియపూర్ డీవిజన్ పరిధిలోని మక్తాలో ఏర్పాటు చేసిన నమోదు ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. మంచి స్పందన వస్తుందని, ఇంకా ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. బీజేపీ ఆ బాధ్యతను తీసుకుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధానకార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, జాజేరావు శ్రీను, గంగారo మల్లేష్, రాము, శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

జనగణనలో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : జన గణనలో ప్రతి ఒక్కరూ…

9 hours ago

అబి శ్రీ సత్యం గుంటికి వరల్డ్ వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గౌరవం

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: యువ పారిశ్రామికవేత్తగా సాధించిన ఘనతకు గాను, వరల్డ్ వండర్స్ రికార్డ్స్ శ్రీ అబి శ్రీ సత్యం…

21 hours ago

మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ కు బుద్ది చెప్పుతాం బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : మహిళా రిజర్వేషన్ బిల్లు ను మోదీ ప్రభుత్వం తీసుకోవస్తే కాంగ్రెస్ అడ్డుకొని మహిళా…

22 hours ago

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , మియాపూర్ : సేవాదళ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, క్రమశిక్షణ, సేవా భావం శేరిలింగంపల్లి…

1 day ago

క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం డిప్యూటీ లేబర్ కమిషనర్ (డిసిఎల్) రవీందర్ రెడ్డి

ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే వర్ధిల్లాలి శ్రమ సంస్కృతిని గౌరవిద్దాం సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్…

1 day ago

వ్యాపార నిర్ణయంలో ఏఐ&ఎంఎల్ వినియోగంపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ‘వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ…

1 day ago