Apollo sputnic v vaccine launch
హైదరాబాద్:
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ భాగస్వామ్యంతో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను అపోలో హాస్పిటల్స్ ద్వారా అందిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, బ్రాండెడ్ మార్కెట్ సీఈవో ఎం వీ రమణ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో సుత్నిక్ వీ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
భారతదేశంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఆవిష్కరణలో భాగంగా అపోలో హాస్పిటల్స్తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. డాక్టర్ రెడ్డీస్ దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్ 1,50,000 మందికి వ్యాక్సిన్లను అపోలో హాస్పిటల్ ద్వారా అందించనున్నట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు హరి ప్రసాద్ తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అపోలో హాస్పిటల్స్, అపోలో స్పెక్ర్టా హాస్పిటల్స్, అపోలో క్లీనిక్స్ సహా 60కు పైగా కేంద్రాలలో టీకా కేంద్రాలలో సుత్నిక్ వీ వాక్సినేషన్ వేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి సుత్నిక్ వీ వాక్సినేషన్ చేశారు. సుత్నిక్ వీ వ్యాక్సిన్ 1200 నుంచి 1250 రూపాయలు గా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…