Telangana

గీతం లో విజయవంతంగా ముగిసిన కార్యశాల…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆర్ ప్రోగామింగ్ను ఉపయోగించి డాష్బోర్డ్ భావన రుజువు చేసే విద్యార్థుల ప్రాజెక్టును శుక్రవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. గీతం కెరీర్ గెడైన్స్ కేంద్రంలోని యోగ్యతాభివృద్ధి విభాగం ‘ఆర్ ప్రోగ్రామింగ్ అండ్ పెథాన్’పై ఏర్పాటు చేసిన ఈ కార్యశాలలో, హైదరాబాద్ లోని షిషన్ ల్యాబ్స్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి. అంజనా నారాయణ ముఖ్య శిక్షకురాలిగా పాల్గొన్నారు.కంప్యూటర్ సెన్స్డ్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) విభాగం సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యశాలలో విద్యార్థులు తమ అకడమిక్ ప్రాజెక్టుల కోసం వెబ్ అప్లికేషన్ డ్యాష్ బోర్డులు, ఆర్, పెనీ, బీఎస్ 4 డ్యాష్, ప్యాకేజీలను ఉపయోగించి సోషల్ మీడియా పేజీని అభివృద్ధి చేశారు. ఆ పోస్టు కింద వ్యాఖ్యలను కూడా చేసే వీలు కల్పించారు. అంజనా మార్గదర్శనంలో విద్యార్థులంతా వెబ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి, వెబ్సైట్ నిర్వహణకు, ప్రాజెక్టు వర్కులు చేయడంపై అవగాహన ఏర్పరచుకున్నారు.

ఉద్యోగ ఇంటర్వ్యూల సమయంలో ఈ అనుభవం విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుందని ఆమె తెలిపారు. వాస్తన (రియల్ చెమ్) ప్రాజెక్టులను ఎలా తనిఖీ చేయాలి. వాటిని ఎలా నిర్వహించాలి, ఎలా అమలు చేయాలి అనే వాటిపై కూడా అంజన మార్గదర్శనం చేశారు.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, కెరీర్ గెడైన్స్ కేంద్రం. సంచాలకుడు డాక్టర్ వేణుకుమార్ నాతి, యోగ్యతాభివృద్ధి సంచాలకురాలు డాక్టర్ రోజీనా మాథ్యూ, సీఎస్ఈ శ్రీ విభాగాధిపతి డాక్టర్ ఎస్.ఫణికుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యశాలను అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ బి. రవితేజ, డి.శ్రీనివాసరావులు సమన్వయం చేశారు.ఉర్రూతలూగించిన జానపద సంగీతంబందు ఖాన్, ఆయన సహచర బృందం గీతన్లోని శివాజీ ఆడిటోరియంలో శుక్రవారం చేసిన రాజస్థానీ జానపద సంగీతం ఆహూతులందరినీ ఉర్రూతలూగించింది.

 

 

మానవాళికి దేవుడిచ్చిన నరం సంగీతం అనేది ఆ బృ ందం నిరూపించింది. ఒక్కో ప్రదర్శన పూర్తవుతూనే ఆడిటోరియం చప్పట్లతో మార్మోగిపోయింది. పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, రాజస్థాన్ జానపద కళాకారులను ప్రశంసలతో ముంచెత్తారు. గీతం-స్పిక్ మాకే హెరిటేజ్ క్లబ్, స్టూడెంట్ లెఫ్ట్ డెరైక్టరేట్, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెస్ (జీఎస్ హెచ్ఎస్ లు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago