శేరిలింగంపల్లి :
గత 8 సం” ఎమెరిసిబి రెస్టౌరెంట్ ను నడిపిస్తూ కస్టమర్లకు రుచికరమైన మరియు పౌష్టికాహారాన్ని దాదాపు 200 రకాల వెరైటీలను ప్రజలకు అందిస్తున్నందుకు మరియు కరోనా కష్టకాలంలో ఉచితంగా ఆహార పొట్లాలు ఇతర సేవా కార్యక్రమాలు అనాధాలకు పండ్ల పంపిణీ,తన సొంత గ్రామంలో హరితహారం,యువకులకు అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు చందానగర్ లో గల MRCB నాన్ వెజ్ సూపర్ మార్కెట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ తక్కలపల్లి సత్యనారాయణ రావు గారికి తేదీ గురువారం రోజున హబ్సిగూడలో గల న్యూ ఆర్కిడ్ హోటల్ లో మహాత్మా గాంధీ ఆకాష్ ఇంటర్నేషనల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఎంపీ టీఆరెఎస్ పోలిట్ మెంబెర్ శ్రీ డాక్టర్ వేణుగోపాల చారి గారి చేతుల మీదుగా సేవ భూషణ్ అవార్డును డాక్టర్ తక్కలపల్లి సత్యనారాయణ రావు గారు అందుకున్నారు.
ఈ సందర్బంగా సత్యనారాయణ రావు గారు మాట్లాడుతూ ఈ అవార్డ్ తీసుకునందుకు చాలా సంతోషంగా ఉందని అవార్డ్ అందించిన మహాత్మా గాంధీ ఆకాష్ ఇంటర్నేషనల్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ కరోన సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ మస్కులు సానిటీజర్లు ఉపయోగిస్తూ పౌష్టికాహారాన్ని తింటూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో త్యాగరాయ గాన సభ అధ్యక్షులు జనార్ధన మూర్తి గారు,వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…