మనవార్తలు, కూకట్ పల్లి :
నిజాం పెట్ మున్సిపాలిటి పరిధిలో అభివృద్ధి పనుల పై అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ శంకరయ్య అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ 2022-23 అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో రోడ్లు,చెరువులు,ఫుట్ పాత్ మరియు పార్క్ ల అభివృద్ధి,10శాతం పచ్చదనం పరిశుభ్రత కు,అదే విధంగా కార్పొరేషన్ పరిధిలో చేపట్టే పలు నిర్మాణ అభివృద్ధి పనులు,మరియు పలు మౌలిక సదుపాయాల రూప కల్పన వాటికి అనుగుణంగా కేటాయించబడే బడ్జెట్ అంచనా గురించి చర్చించారు. ఈ మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా భవన నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల సేకరణ మరియు ప్రాసెసింగ్ సేవలు వంటి కీలక అంశాలను సమావేశంలో చర్చించడం జరిగిందని వారు తెలిపారు.
ఈ సమావేశంలో ఎన్ ఎం సి ఆయా విభాగాల అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…