మనవార్తలు ,శేరిలింగంపల్లి :
మియాపూర్ లోని న్యూ కాలనీ లో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంటిలో ఉన్న బట్టలు, నీత్యవసర వస్తువులు, పూర్తిగా దగ్ధమై పోయిన విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. తన ఆర్. కే .వై టీమ్ ద్వారా కావాల్సిన అత్యవసర వస్తువులను దగ్గరుండి వారికి సమకూర్చాలని టీమ్ కు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడి వారికి నష్టపరిహారాన్ని ఇప్పిస్తానని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్. గణేష్ ముదిరాజ్. వినోద్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ జాజెరావు శ్రీను, జాజెరావు రాము, మల్లేష్, విజేందర్. గోపి తదితరులు పాల్గొన్నారు,
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…