Hyderabad

అత్యాచారానికి పాల్పడ్డ నిందులకు ఉరిశిక్ష వెయ్యాలి – ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్

శేరిలింగంపల్లి :

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పేషంట్ ఈ నెల 5 వ తేదీన గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్ తో వచ్చిన మహిళల మీద అత్యాచారం చేసిన వ్యక్తుల మీద కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు యువరాజ్ ముదిరాజ్ తెలిపారు.మహిళలు ఎక్కడ రక్షణ లేదు,ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొంత మంది మృగాలు మారట్లేదు మొన్న మేడ్చల్ లో రేపు చేసిన వ్యక్తిని నిందితున్ని వదిలేశారు , అందుకే నిందితులకు భయం లేకుండా ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని గాంధీ హాస్పిటల్ లో జరిగిన ఘటన శోచనీయమన్నారు.

మహిళలకు ఎక్కడ రక్షణ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం . మానభంగం జరిగిన వెంటనే నిందితులను దిశ కేసు లో ఎన్కౌంటర్ చేసినట్టు చేస్తేనే నేరానికి పాల్పడ్డ మృగాలకు నిజమైన శిక్ష విధించి నట్టని మహిళలను ఎక్కడికైనా ఒంటిరిగా బయటికి పంపిద్దం అంటేనే భయం వేస్తుందన్నారు.హాస్పిటల్ లో కూడా రక్షణ లేకుంటే ఈ సమాజం ఎక్కడికి పోతుందో అర్దం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇద్దరి మహిళల మీద 8 రోజుల పాటు హత్యాచారం చేసి ఒక్క మహిళను హాస్పిటల్ లో వదిలేసి ,ఇంకొక మహిళను ఎక్కడ ఉంచారో తెలియదని, నిందితులను విచారించి ఆ మహిళ ఆచూకీ తెలుసుకొని కాపాడా ల్సిందిగా కోరుతున్నామని ఈ చర్యకు పాల్పడ్డ నిందితులను పట్టుకొని వెంటనే ఎన్కౌంటర్ చెయ్యాలని ముదిరాజ్ యువజన సమాఖ్య తరుపున రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నామని,

లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా బిసి సంగమ్ అధ్యక్షుడు మరియు ముదిరాజ్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలుగు నర్సింలు ముదిరాజ్ మరియు ముదిరాజ్ సంగం నాయకులు పాల్గొన్నారు.

 

Ramesh

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago