Hyderabad

అత్యాచారానికి పాల్పడ్డ నిందులకు ఉరిశిక్ష వెయ్యాలి – ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్

శేరిలింగంపల్లి :

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పేషంట్ ఈ నెల 5 వ తేదీన గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్ తో వచ్చిన మహిళల మీద అత్యాచారం చేసిన వ్యక్తుల మీద కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు యువరాజ్ ముదిరాజ్ తెలిపారు.మహిళలు ఎక్కడ రక్షణ లేదు,ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొంత మంది మృగాలు మారట్లేదు మొన్న మేడ్చల్ లో రేపు చేసిన వ్యక్తిని నిందితున్ని వదిలేశారు , అందుకే నిందితులకు భయం లేకుండా ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని గాంధీ హాస్పిటల్ లో జరిగిన ఘటన శోచనీయమన్నారు.

మహిళలకు ఎక్కడ రక్షణ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం . మానభంగం జరిగిన వెంటనే నిందితులను దిశ కేసు లో ఎన్కౌంటర్ చేసినట్టు చేస్తేనే నేరానికి పాల్పడ్డ మృగాలకు నిజమైన శిక్ష విధించి నట్టని మహిళలను ఎక్కడికైనా ఒంటిరిగా బయటికి పంపిద్దం అంటేనే భయం వేస్తుందన్నారు.హాస్పిటల్ లో కూడా రక్షణ లేకుంటే ఈ సమాజం ఎక్కడికి పోతుందో అర్దం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇద్దరి మహిళల మీద 8 రోజుల పాటు హత్యాచారం చేసి ఒక్క మహిళను హాస్పిటల్ లో వదిలేసి ,ఇంకొక మహిళను ఎక్కడ ఉంచారో తెలియదని, నిందితులను విచారించి ఆ మహిళ ఆచూకీ తెలుసుకొని కాపాడా ల్సిందిగా కోరుతున్నామని ఈ చర్యకు పాల్పడ్డ నిందితులను పట్టుకొని వెంటనే ఎన్కౌంటర్ చెయ్యాలని ముదిరాజ్ యువజన సమాఖ్య తరుపున రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నామని,

లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా బిసి సంగమ్ అధ్యక్షుడు మరియు ముదిరాజ్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలుగు నర్సింలు ముదిరాజ్ మరియు ముదిరాజ్ సంగం నాయకులు పాల్గొన్నారు.

 

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago