Lifestyle

అరబ్‌ థీమ్‌తో బహార్ బిర్యానీ కెఫె రెస్టారెంట్‌ను లాంచ్‌ చేసిన_వకీల్‌ సాబ్‌ ఫేమ్‌ సినీ నటి అనన్య నాగళ్ల

హైదరాబాద్‌:

పదేళ్ళ అనుభవం ఉన్న బహార్‌ బిర్యానీ కేఫె సిటీలో బెస్ట్‌ బిర్యానీ సర్వ్‌ చేస్తోంది. శ్రీకాంత్‌ మన్యాల 2012లో ప్రారంభించారు. ప్రధాన బ్రాంచ్‌ హస్తినాపురంలో ఉంది. వివా రాఘవ్‌, మదులిక, అపర్ణ మాధురి ప్రస్తుతం శ్రీకాంత్‌తో భాగస్వాములయ్యారు. చందానగర్‌ బ్రాంచ్‌తో మొదలుపెట్టి మరిన్ని ఫ్రాంచైజ్‌లు త్వరలో మొదలుపెట్టనుంది. క్వాలిటీ నాణ్యతతో ఫుడ్‌ అందిస్తాం పరిశుభ్రతకు టేస్ట్‌కు పెద్ద పీట వేస్తాం. అందిస్తాం మోడర్న్‌ సమకాలీన అరబిక్‌ థీమ్‌ రెస్టారెంట్‌. ఫ్యామిలీస్‌ యంగ్‌స్టర్స్‌ ఆంబియెన్స్‌లో కంఫర్ట్‌గా ఫీలవుతారు. హాలిడేస్‌లో వీక్లీ అన్‌లిమిటెడ్‌ బఫెలు అందించాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఇండియన్‌తో పాటు చైనీస్‌, తందూర్‌, మండి 180కి పైగా డిషెస్‌ మెనూలో అందిస్తున్నాం కస్టమర్‌ నమ్మకమే పెట్టుబడిగా పనిచేస్తున్నాం.

అనన్య మాట్లాడుతూ..

రెస్టారెంట్‌ లాంచ్‌ చేయడం ఎంతో హ్యాపీగా ఉంది అని అనన్య అన్నారు ఆంబియెన్స్‌ నాకెంతో ఇష్టం కావడంతో ఫ్రెండ్స్‌తో రెగ్యులర్‌గా వస్తుంటాను ఇది మా హాంగౌట్‌ ప్లేస్‌ కూడా. ప్రతి డిష్‌ ఎంజాయ్‌ చేస్తూ తిన్నా చాలా టేస్టీగా ఉన్నాయి. మలై బ్రొకోలీ నా ఫేవరెట్‌ అని చెప్పొచ్చు. బిర్యానీ పులావ్‌లు చాలా వెరైటీల్లో లభ్యమవుతాయని ప్రతి ఒక్కరు ఫామిలీ తో  రావచ్చని సినీ నటి అనన్య నాగళ్ల
అన్నారు.

 

 

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago