Telangana

రన్ ఫర్ యూనిటీ 2K రన్‌లో పాల్గొన్న మాదిరి పృథ్వీరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారతదేశ ఐక్యతకు ప్రతీక, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రీయ ఏకతా దివస్ లో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో జరిగిన 2K రన్ ఫర్ యూనిటీ లో ఈరోజు ఉదయం మాదిరి పృథ్వీరాజ్   ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ ఐక్యతకు బలమైన పునాది వేసిన మహానాయకుడు సర్దార్ పటేల్ గారి జీవితం ప్రతి ఒక్కరికీ ప్రేరణ. ఆయన దూరదృష్టి, ధైర్యం, దేశభక్తి ఈ తరం నేర్చుకోవాల్సిన విలువలు.” అని మాదిరి ప్రిథ్వీరాజ్ గారు పేర్కొన్నారు. ఐక్యతలోనే శక్తి, పటేల్ గారి ఆత్మస్ఫూర్తి మనలో ఎప్పటికీ నిండుగా ఉండాలి .కార్యక్రమంలో పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  , సిఐ వినాయక రెడ్డి  , మైత్రి క్రికెట్ క్లబ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి  , గూడెం మధుసూదన్ రెడ్డి   వివిధ స్కూల్ల టీచర్లు, పీఈటీ టీచర్లు, మార్నింగ్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

సాంకేతికతపై అవగాహనా కార్యశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం హైదరాబాదులోని గిట్ హబ్ (విద్యార్థుల నేతృత్వంలోని టెక్ కమ్యూనిటీ) క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం…

6 hours ago

గీతంలో ఉత్సహభరితంగా హలోవీన్ వేడుక

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు మరో వినూత్న కార్యక్రమానికి వేదికైంది. గీతం క్యాంపస్ లైఫ్…

6 hours ago

మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావును పటాన్‌చెరు శాసనసభ్యులు…

14 hours ago

రన్ ఫర్ యూనిటీ 2K రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ మొదటి ఉప ప్రధాని, ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి…

15 hours ago

ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే మా లక్ష్యం

సమీకృత కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో సమీకృత భవనం…

15 hours ago

కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న సిఐటియు

-పాశమైలారం లోని బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల్లో సిఐటియు యూనియన్ ఏర్పాటు -బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల…

1 day ago