శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ బిజెపి నాయకులు, మక్త మహబూబ్ పేట్ కు చెందిన నరేష్ చారీ జన్మదిన వేడుకలు సోమవారం రోజు శేరిలింగంపల్లి లోని బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా నరేష్ చారీ ని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో బిజెపి సీనియర్ నాయకులు నాగరాజ్ యాదవ్ గుండె గణేష్ ముదిరాజ్ ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ జాజిరావు శీను సారా రవీందర్ గంగారాం మల్లేష్ జాజిరావు రాము , శ్రీనివాస్ యాదవ్, రాజేందర్ వర్మ, దుర్గేష్, రాము, అంజయ్య, పద్మ, రేణుక రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…