Telangana

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఎమ్మెల్సీ దిగ్బ్రాంతి

-మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు అందించాలి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోని మీర్జాగూడ లో జరిగిన ఘోర రోడ్డు ఘటన పై ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. కంకర లోడ్ లారీకి టార్పాలిన్ కవర్ లాంటి ఏర్పాటు ఉంటే ఇంత స్థాయిలో ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం, రవాణా శాఖ ఇలాంటి ఏర్పాట్లు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి లారీ, డీసీఎం లకు కచ్చితంగా ప్రమాదభీమా కల్పించేలా మార్గదర్శకాలు రూపొందించాలి. ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

admin

Recent Posts

ఒక లక్ష 25 వేల రూపాయల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్…

14 hours ago

జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ట్రాక్ సూట్ల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : త్వరలో…

14 hours ago

నాణ్యమైన సేవలకు చిరునామా పటాన్ చెరు పెద్దాసుపత్రి

నిపుణులైన వైద్యులు  అత్యాధునిక వసతులు  సేవల్లో దేశంలోనే ఏడవ స్థానం  ప్రతి వైద్యుడు సేవా దృక్పథంతో పనిచేయాలి  సమస్యల పరిష్కారానికి…

15 hours ago

బీరంగూడలో అయ్యప్ప స్వామి దేవాలయం

-భూమి పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్. -కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణం అమీన్పూర్ ,మనవార్తలు…

15 hours ago

గణితంలో మొహమ్మద్ ఇమామ్ పాషాకు పీహెచ్ డీ

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి…

16 hours ago

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలి

ఈనెల10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ,…

1 day ago