-మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు అందించాలి
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోని మీర్జాగూడ లో జరిగిన ఘోర రోడ్డు ఘటన పై ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. కంకర లోడ్ లారీకి టార్పాలిన్ కవర్ లాంటి ఏర్పాటు ఉంటే ఇంత స్థాయిలో ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం, రవాణా శాఖ ఇలాంటి ఏర్పాట్లు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి లారీ, డీసీఎం లకు కచ్చితంగా ప్రమాదభీమా కల్పించేలా మార్గదర్శకాలు రూపొందించాలి. ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్…
ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ట్రాక్ సూట్ల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : త్వరలో…
నిపుణులైన వైద్యులు అత్యాధునిక వసతులు సేవల్లో దేశంలోనే ఏడవ స్థానం ప్రతి వైద్యుడు సేవా దృక్పథంతో పనిచేయాలి సమస్యల పరిష్కారానికి…
-భూమి పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్. -కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణం అమీన్పూర్ ,మనవార్తలు…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి…
ఈనెల10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ,…