మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మారబోయిన బిక్షపతి యాదవ్ జన్మదినం పురస్కరించుకొని ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .నియోజకవర్గంలో ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర యువ నాయకులు రవి కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, అందులో భాగంగా గురువారం రోజు మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ జన్మదినం సందర్భంగా ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో సుమారు రెండువందల మంది భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ కే వై టీం ప్రధాన కార్యదర్శులు గుండె గణేష్ ముదిరాజ్ జాజేరావు శ్రీను గంగారాం మల్లేష్. జాజేరావు రాము. రేపాన్ వెంకటేష్.సారా రవీందర్ డి.దేనేష్ చంద్ర మాసిరెడ్డి. జాజేరావు శ్రీధర్. రాజేందర్.వంశీ. బి. రమేష్ నీలకంఠం. జాన్ రెడ్డి.దుర్గేష్.శేఖర్. మరియు తదితరులు తదితరులు ఆర్ కె వై టీం సభ్యులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…