ఎండిఆర్ ఫౌండేషన్ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం…
– రామచంద్రపురం మైనారిటీ నాయకులు
పటాన్ చెరు:
ఎండిఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిని ఇస్తున్నాయని రామచంద్రపురం పట్టణ మైనార్టీ నాయకులు అన్నారు. గురువారం ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ… పౌండేషన్ చేస్తున్న సేవలు తమకు స్ఫూర్తినిస్తూ ఉన్నాయని, తాము కూడా సేవలో ముందుంటామని, ఫౌండేషన్ తో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో మైనారిటీ అధ్యక్షుడు అజీమ్, జనరల్ సెక్రెటరీ మునీర్, ఎండీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు, నాయకులు షరీఫ్ ,యూత్ వింగ్ షాకిల్,ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…