మనవార్తలు ,పటాన్చెరు
సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది .తరంగ్ స్వచ్చంధ సంస్థ కరోనా సమయంలో ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించిన పలు సంస్థలకు అవార్డులను అందించింది. సామాజిక సేవలో MDR ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తిస్తూ అవార్డ్ అందించినట్లు సంస్థ ఫౌండర్ దేవేందర్ రాజు తెలిపారు. ఈ అవార్డు దక్కడంతో మా మీద సేవ కార్యక్రమాల పట్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు.
ప్రతి ఒక్కరు సమాజం పట్ల సామాజిక అవగాహన, సమాజ సేవలో భాగస్వామ్యం అవ్వాలని MDR ఫౌండేషన్ ద్వార ఆయన విజ్ఞప్తి చేశారు. MDR ఫౌండేషన్ చేసిన కొన్ని సేవలను పలువురు కొనియాడారు, ముఖ్యంగా అనాధ శవాల అంత్యక్రియలు, లాక్డౌన్ పేదలకు అన్నదానం , నిత్యావసర సరుకుల పంపిణీ తదితర సేవ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మునుముందు మరిన్ని సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు అన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…