-గీతం బీ – స్కూల్లో విజయవంతంగా ముగిసిన యాజమాన్య వికాస కార్యక్రమం
మనవార్తలు ,పటాన్ చెరు:
నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని , తుది శ్వాస వరకు అందివస్తున్న ఆధునిక పరిజ్ఞానం , మెళకువలను ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూనే ఉండాలని వక్తలు సూచించారు . గీతం బిజినెస్ స్కూల్ , హైదరాబాద్ లోని ఆగస్టు 2-3 తేదీలలో ‘ సమర్థ పనితీరు ‘ ( “ Performance Excellence ” ) అనే అంశంపై రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమాన్ని ( ఎండీపీ ) నిర్వహించారు . ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం హెటిరో ఉన్నతస్థాయి మేనేజర్ల కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమ ముగింపు ఉత్సవం బుధవారం జరిగింది . సిబ్బంది పనితీరు నెపుణ్యం , సంస్థ లక్ష్యాలను సాధించడంలో వారి పాత్ర వంటి ముఖ్యమైన అంశాలపై ఈ ఎంపీడీలో దృష్టి సారించారు . ఇందులో పాల్గొన్న 14 మంది మేనేజర్లు కార్యక్రమ నిర్వహణ , వసతి , ఇతరత్రా ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా అద్భుతమైన శిక్షణ పొందిన నెపుణ్యాల గురించి బహుదా ప్రశంసించారు . గీతం బీ – స్కూల్ అధ్యాపకులు డాక్టర్ దివ్య కీర్తి గుప్తా , ప్రొఫెసర్ కృష్ణమోహన్లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడంతో పాటు , అతిథుల ప్రశంసలను కూడా అందుకున్నారు .
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…
ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…
ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది .…