Telangana

గీతం అధ్యాపకులకు భారీ ప్రాజెక్టులు, గ్రాంట్లు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో పనిచేస్తున్న అధ్యాపకులకు శాస్త్ర, సాంకేతిక పరిశోధనా మండలి (సెర్చ్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సెర్చ్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) నుంచి గణనీయమైన పరిశోధనా! గ్రాంట్లు మంజూర్నెట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిర్పేందు ఘోష్, ‘జీవ’ పారతో ప్రోటీన్ల శక్రత నియంత్రిత పరస్పర చర్య పరమాణువు నిర్మాణం, సెల్యులార్ ధర్మంలో దాని బెవిత్యం ,స్పెక్ట్రోస్కోపిక్, మెక్రోస్కోపిక్ అధ్యయనం’ కోసం రూ.33 లక్షల గ్రాంటును సెర్చ్ నుంచి పొందినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా, జీవ పొరలతో ప్రోటీన్ పరస్పర చర్యల వెనుక ఉన్న క్లిష్టమైన విధానాలను, సెల్యులార్ నితీరువాటి ప్రభావాన్ని పరిశోధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

రసాయన శాస్త్ర విభాగానికే చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నివేదిత సిక్టర్, ‘ఎలక్ట్రోకెమికల్ సీనో తగ్గింపు ప్రతిచర్య కోసం నూతన ఉత్ప్రేరకాల ఇంజనీరింగ్ చేయడానికి ఉపరితలం: సోరస్ ఎలక్ట్రోపై కలసికట్టు విధానాన్ని అర్థం చేసుకోవడం’ కోసం రూ.26. 410 లక్షల గ్రాంటును సెర్చ్ మంజూరు చేసిందన్నారు. కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అమరేంద్ర పొందేకు రూ.11.50 లక్షల గ్రాంలు ఐసీఎస్ఎస్ఆర్ ద్వారా మంజూరిందని ఆయన తెలిపారు. ‘తెలంగాణ, ఉత్తరప్రదేశలోని లింగ- క్లిష్ట జిల్లాలలో “బేటీ బచానో బేటీ పడావో పథకం ప్రభావంపై తులనాత్మక అంచనా’ పేరుతో ఈ పరిశోధన కొనసాగుతుందన్నారు.

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెస్లోని పాలిటికల్ సెన్ట్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుర్రం అశోకకు, ‘అట్టడుగు స్థాయి పాలనలో డిజిటల్ ఇండియా పాత్ర తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో పరిశోధనాత్మక అధ్యయనం’ పేరిట చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు నాలుగు లక్షల రూపాయల గ్రాంటును ఐసీఎస్ఎస్ఆర్ మంజూరు చేసినట్టు ప్రొఫెసర్ రావు వెల్లడించారు.ఈ పరిశోధనా గ్రాంట్లు వివిధ విభాగాలలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో గీతం, హెదరాబాద్ నిబద్ధతను సృష్టీకరిస్తుందన్నారు. విశ్వవిద్యాలయం, దాని అధ్యాపక సభ్యుల విజయాలు, జ్ఞానాన్ని పెంపొందించడానికి, క్లిష్టమైన సామాజిక సమస్యలను పరిష్కరించడంలో వారి అంకితభావానికి తార్యాణమన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago