Hyderabad

పండ్లు మగ్గబెట్టే మిక్చర్‌ ఎన్‌రైప్‌ ను ఆవిష్కరించిన హోంమంత్రి

మగ్గబెట్టే మిక్చర్‌ ఎన్‌రైప్‌ ను ఆవిష్కరించిన హోంమంత్రి
– పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్‌ ‘ఎన్‌రైప్‌’ ఆవిష్కరణ
– చైనా విషరసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్న హోంమంత్రి
హైదరాబాద్:
సీజనల్ పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్‌ ‘ఎన్‌రైప్‌’ ను రాష్ట్ర హోంమంత్రి మమమూద్ అలీ ఆవిష్కరించారు.
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో  హోంమంత్రి హమూద్ అలీ తో పాటు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి, టీఎస్ ఆగ్రోస్ ఎండీ కె.రాములు ఎన్ రైప్ ను ఆవిష్కరించారు.” చైనా విష రసాయనాలతో మన మామిడి పండ్లు మాగబెట్టడం ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోందని  సేంద్రియ పద్దతుల్లోనే మామిడి పండ్లను మాగబెట్టాలన్నారు.
చైనా విషరసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.. అందుకే తెలంగాణ ప్రభుత్వం సేంద్రియ పద్దతుల్లో పండ్లను మాగబెట్టే ఎన్‌ రైప్‌ మిక్చర్‌కు అనుమతి ఇచ్చిందన్నారు.  ఇలాంటి ఎన్‌ రైప్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని మహుమూద్ అలీ అన్నారు. ఎన్‌ రైప్ వంటి సేంద్రియ పద్దతుల్లో మామిడి పండ్లను మాగబెట్టే మిక్చర్‌ తయారు చేయడం దేశంలోనే ఇదే ప్రథమం స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ప్రవీణ్‌ కుమార్ అన్నారు. ఇలాంటి ఉత్పత్తులను మనం ప్రోత్సహించాలన్నారు. అంతే కాకుండా ఈ ఎన్‌ రైప్‌ మిక్చర్‌ను సేంద్రీయం అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధ్రువీకరించడం సంతోషదాయకమని ప్రవీణ్ కుమార్ కితాబిచ్చారు.
Venu

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

3 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

5 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago