పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మరో వసంతం నిండిన యాదమ్మ మహిపాల్ రెడ్డి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు వెలువేత్తాయి, ఈ ప్రత్యేక రోజు వారి జీవితంలో మరుపురాని రోజులలో ఒకటిగా ఉండాలని వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు మైనారిటీ నాయకుడు మహమ్మద్ షకీల్ లడ్డు తెలిపారు, ఎమ్మెల్యే నివాసంలో పుణ్య దంపతులకు పూలమాలతో సన్మానించి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు . ఈ సందర్భంగా షకీల్ లడ్డు మాట్లాడుతూ అవధులు లేని ప్రేమానురాగాలతో వారి జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకున్నట్టు తెలిపారు, వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకాలం సాగాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహమూద్, జీవన్, ఇషాక్, కిరణ్, అమీర్, అర్జున్ చిన్న, మారుతి, పీజీ కిరణ్, ప్రశాంత్, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…