పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మరో వసంతం నిండిన యాదమ్మ మహిపాల్ రెడ్డి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు వెలువేత్తాయి, ఈ ప్రత్యేక రోజు వారి జీవితంలో మరుపురాని రోజులలో ఒకటిగా ఉండాలని వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు మైనారిటీ నాయకుడు మహమ్మద్ షకీల్ లడ్డు తెలిపారు, ఎమ్మెల్యే నివాసంలో పుణ్య దంపతులకు పూలమాలతో సన్మానించి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు . ఈ సందర్భంగా షకీల్ లడ్డు మాట్లాడుతూ అవధులు లేని ప్రేమానురాగాలతో వారి జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకున్నట్టు తెలిపారు, వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకాలం సాగాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహమూద్, జీవన్, ఇషాక్, కిరణ్, అమీర్, అర్జున్ చిన్న, మారుతి, పీజీ కిరణ్, ప్రశాంత్, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…