గణేశ్ లడ్డూ రూ .98 వేలు….
పటాన్చెరు:
పటాన్ చెరు మండల పరిధిలోని ఐనోల్ గ్రామంలో శ్రీ మల్లిఖార్జున యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద లడ్డూ ప్రసాదం వేలం పాటను శనివారం రాత్రి నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో ఐనోల్ గ్రామానికి చెందిన కృష్ణ రెడ్డి , ప్రసన్నలు రూ .96 వేల రూపాయిలకు లడ్డూను దక్కించుకున్నారు .
వేలంలో లడ్డును దక్కించుకోవడంతో పుణ్యంగా భావిస్తున్నామని కృష్ణ రెడ్డి , ప్రసన్నలు సంతోషం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా శ్రీ మల్లిఖార్జున యూత్ సభ్యులు లడ్డూ సొంతం చేసుకున్న దంపతులను శాలువతో సత్కరించి , లడ్డూను అందజేశారు . యూత్ సభ్యులు శివరెడ్డి , శ్రీకాంత్ ప్రవీణ్ , మహేందర్ రెడ్డి , హర్షవర్ధన్ రెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…