గణేశ్ లడ్డూ రూ .98 వేలు….
పటాన్చెరు:
పటాన్ చెరు మండల పరిధిలోని ఐనోల్ గ్రామంలో శ్రీ మల్లిఖార్జున యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద లడ్డూ ప్రసాదం వేలం పాటను శనివారం రాత్రి నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో ఐనోల్ గ్రామానికి చెందిన కృష్ణ రెడ్డి , ప్రసన్నలు రూ .96 వేల రూపాయిలకు లడ్డూను దక్కించుకున్నారు .
వేలంలో లడ్డును దక్కించుకోవడంతో పుణ్యంగా భావిస్తున్నామని కృష్ణ రెడ్డి , ప్రసన్నలు సంతోషం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా శ్రీ మల్లిఖార్జున యూత్ సభ్యులు లడ్డూ సొంతం చేసుకున్న దంపతులను శాలువతో సత్కరించి , లడ్డూను అందజేశారు . యూత్ సభ్యులు శివరెడ్డి , శ్రీకాంత్ ప్రవీణ్ , మహేందర్ రెడ్డి , హర్షవర్ధన్ రెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…