కన్నుల పండువగా సాగిన గణేష్ గడ్డ లడ్డు వేలం…
– మూడు లడ్లు 9.60 లక్షలు
పటాన్ చెరు:
పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామం సమీపంలోని గణేష్ గడ్డ దేవాలయంలో లడ్డూ ప్రసాదం వేలం పాటను ఆదివారం రాత్రి నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో మూడు లడ్డూలు వేలం పాటలో 9.60 లక్షలకు పాడుకున్న భక్తులు. తొలి లడ్డు 6 లక్షలకు రుద్రారం గ్రామానికి చెందిన సాబాద సాయికుమార్ దక్కించుకోగా, రెండవ లడ్డును రామచంద్రపురం మండలం నాగులపల్లి చెందిన సాయి చరణ్ గౌడ్ 2.1 లక్షలకు, మూడో లడ్డు 1.5 లక్షలకు రుద్రారం గ్రామానికి చెందిన నారాయణ దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా లడ్లను దక్కించుకున్న వారు మాట్లాడుతూ… లడ్లు దక్కించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం ఆలయ ఈవో, గ్రామ సర్పంచ్ లడ్డు దక్కించుకున్న వారిని సన్మానించి లడ్డు అందజేశారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…