మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పటాన్ చెరు మండలం ముత్తంగి డివిజన్ లోని నూతన శ్రీ పోచమ్మ దేవాలయం కమిటీని నియమించారు. పోచమ్మ ఆలయం కమిటీ చైర్ పర్సన్ గా గడ్డ పుణ్యవతి నీ ఏకగ్రీవంగా నియమించారు. వైస్ ఛైర్మన్ గా కంజర్ల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి గంగుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి కార్నోల్ల రవి, సహాయ కార్యదర్శి బంగారుగల్ల రవి, సంయుక్త కార్యదర్శి గూడెం బాలరాజు, కోశాధికారి రాధనోళ్ళ రాజు, కన్నుల వెంకటయ్య, కమిటీ సభ్యులు మూర్తి, కమిటీ అడ్వైజర్ సభ్యులు గడ్డ యాదయ్య, డప్పు నర్సింలు, పొట్టల వెంకటేశం, గూడెం మల్లేష్, బంగారుగళ్ళ బిక్షపతి, బంగారుగళ్ల కృష్ణ, కర్నూల్ మల్లేష్ లను కమిటీగా నిమించారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన ఆలయ చైర్పర్సన్ గడ్డ పుణ్యవతి మాట్లాడుతూ ముత్తంగి జిహెచ్ఎంసి పరిధిలోని పోచమ్మ ఆలయం నూతన కమిటీని అందరు సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…