బీరప్ప ఆలయ నిర్మాణానికి విరాళం…
– మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు
పటాన్ చెరు:
పటాన్ చెరు మండలంలోని కర్దనూర్ గ్రామంలో నిర్మిస్తున్న బీరప్ప ఆలయ నిర్మాణానికి తనవంతు సాయంగా మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు విరాళం అందించారు.
ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి గుడికి సంబంధించిన బండలు మరియు గ్రానైట్ వేయించడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి , ఉపసర్పంచ్ కుమార్ , శివయ్య యాదవ్, భూపాల్ యాదవ్, యాదయ్య యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : పురాతన కాలం నుండి వస్తున్న బాల్య వివాహల గురించిచిన్నపిల్లలు, టీనేజర్లు వారి శారీరక,మానసిక పరిపక్వతకు…
వియెన్ డాంగ్ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై రెండు వారాల కార్యశాల నిర్వహణ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం…
అతి త్వరలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ.. నిర్మాణం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :…