బీరప్ప ఆలయ నిర్మాణానికి విరాళం…
– మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు
పటాన్ చెరు:
పటాన్ చెరు మండలంలోని కర్దనూర్ గ్రామంలో నిర్మిస్తున్న బీరప్ప ఆలయ నిర్మాణానికి తనవంతు సాయంగా మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు విరాళం అందించారు.
ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి గుడికి సంబంధించిన బండలు మరియు గ్రానైట్ వేయించడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి , ఉపసర్పంచ్ కుమార్ , శివయ్య యాదవ్, భూపాల్ యాదవ్, యాదయ్య యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…