మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రాష్ట్రం లో గ్రామాల అభివృద్ధ్దికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నాడని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు .రుద్రారం గ్రామంలో పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభ నిర్వహించారు. అనంతరం సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల 20,21, 22 తేదీలలో రుద్రారం గ్రామ నూతన బొడ్డురాయి ప్రతిష్ట చేయాలని అని గ్రామసభ మరియు గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానం చేశారు .ఈ దైవా కార్యక్రమానికి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని అలాగే గ్రామంలో అంబేద్కర్ నగర్ కాలనీలో త్రాగునీటి సమస్యలపై పరిష్కారం చేస్తానని అని అనంతరం గ్రామసభను గ్రామ పెద్దలు మరియు ప్రజల సమక్షంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో. గ్రామ ప్రజలకు వివిధ కులవృత్తి దారులకు, వివిధ వ్యాపారస్తులకు ,సంబంధించిన బ్యాంకు లోన్లు ఇస్తామని సర్పంచ్ సుధీర్ రెడ్డి తెలిపారు.ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధ్దికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు .ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాణి, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు మన్నె రాజు హరి ప్రసాద్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంకన్న, మాజీ ఎంపిటిసి కే రామ్ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…