హైదరాబాద్
జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుకు వెళ్తోందని ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ అన్నారు .హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఏబీజేఎఫ్ స్టేట్ స్పోక్స్ పర్సన్ వి.సురేష్ కుమార్ ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్, సుప్రీం కోర్టు అడ్వకేట్ , దిగ్విజయ్ సింగ్ , (ఢిల్లీ) , నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫిరోజ్ (ముంబయి), తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం సురేష్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ అఖిల భారత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ , జర్నలిస్టుల సభ్యత్వ నమోదు చేపట్టామన్నారు . జర్నలిస్టుల భద్రతే ప్రధాన అంశంగా యూనియన్ లో ఉండబోతుందని , నూతనంగా జాయిన్ అవుతున్న సభ్యులను అందరిని ఆహ్వానిస్తున్నామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు రాజేష్ మరియు తెలంగాణ ఏబీజేఎఫ్ కోర్ కమిటీ సభ్యులు , (రావూరి గంగాధర్ రావు , ఈ లక్ష్మణ్ చారి, గులగట్టు దాసు, పడాల సృజన్ , అంబాల విష్ణు, గును గంటి శ్రీనివాస్ ,వల్లూరి మధు ,సాదిక్ భాషా, ఈ శ్యాం, ఓ నాగరాజు , సురేష్ కుమార్ మరియు జర్నలిస్టులు ,.తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…