హైదరాబాద్
నాలుగో సారి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ గా డాక్టర్ లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులతో చర్చల అనంతరం రామకృష్ణ గౌడ్ కే మరోసారి ఛైర్మన్ పదవి దక్కింది.తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకమండలిలో 30 మందితో కూడిన కొత్త పాలక వర్గం కొలువుదీరింది. ఈ ఛాంబర్ లో ఎనిమిది వేల మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. కరోనా సమయంలో తెలంగాణ పిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ చేశామని కొత్తగా మరోసారి ఎన్నికైన రామకృష్ణ గౌడ్ తెలిపారు.
కరోనా సమయంలో చనిపోయిన కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు . సభ్యుల సంక్షేమం కోసం ఈ సారి మరిన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు . ఈ సందర్భంగా Tfcc మెంబర్ & ప్రొడ్యూసర్, వీఎస్ కే ఫిలిమ్స్ ,V10 TV ఛైర్మన్, ABJF తెలంగాణ స్టేట్ స్పోక్స్ పర్సన్ డా.వి.సురేష్ కుమార్ గారు లయన్ డా. ప్రతానీ రామకృష్ణ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…