హైదరాబాద్
నాలుగో సారి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ గా డాక్టర్ లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులతో చర్చల అనంతరం రామకృష్ణ గౌడ్ కే మరోసారి ఛైర్మన్ పదవి దక్కింది.తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకమండలిలో 30 మందితో కూడిన కొత్త పాలక వర్గం కొలువుదీరింది. ఈ ఛాంబర్ లో ఎనిమిది వేల మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. కరోనా సమయంలో తెలంగాణ పిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ చేశామని కొత్తగా మరోసారి ఎన్నికైన రామకృష్ణ గౌడ్ తెలిపారు.
కరోనా సమయంలో చనిపోయిన కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు . సభ్యుల సంక్షేమం కోసం ఈ సారి మరిన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు . ఈ సందర్భంగా Tfcc మెంబర్ & ప్రొడ్యూసర్, వీఎస్ కే ఫిలిమ్స్ ,V10 TV ఛైర్మన్, ABJF తెలంగాణ స్టేట్ స్పోక్స్ పర్సన్ డా.వి.సురేష్ కుమార్ గారు లయన్ డా. ప్రతానీ రామకృష్ణ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…