ANTHI REDDY
కరోనా గురించి అధైర్య పడకండి…
– సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి
– ప్రతి ఒక్కరు మాస్కులు. భౌతిక దూరం పాటించాలి
మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి
పటాన్ చెరు:
కరోనా వస్తే ఏం చేయాలి ,ఏం చేస్తున్నాం కరోనా విజృంభిస్తున్న కొద్దీ .. మనలో అందోళనతో పాటు అనుమానాలు , అపోహలు పెరిగిపోతున్నాయి . ఏం చేయాలి , ఎలా చేయాలి అన్న దానిపై ఒక్కోచోట ఒక్కోలా వినిపిస్తుండేసరికి ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం దీనికంతటికీ ఒకటే మందు ధైర్య మని మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి అన్నారు.
ఏద కంగారు పడకుండా కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే కరోనా రాకుండా సరైన డెసిషన్ తీసుకోవాలన్నారు . ముఖ్యంగా ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాధి సోకకుండా ఉండవచ్చని ప్రతిరోజు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి చాలామంది అధైర్య పడుతున్నారన్నారు. మన దృష్టిని సోషల్ మీడియా. టీవీలో వచ్చే వార్తలపై పెట్టవద్దని సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నిజానిజాలను గమనించాలన్నారు. ప్రతిరోజు శరీరానికి వ్యాయామం అవసరమని. మనము తీసుకునే ఆహార పదార్థాల్లో లభించే పోషక పదార్ధాలు కల ఆహారాన్ని తీసుకోవాలని నాకు ఏమైతది అనే భావనతో ఉండకూడదన్నారు. బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలి ఒకరికి ఒకరికి మధ్య భౌతిక దూరం పాటించడంతో కరోనా ను కట్టడి చేయొచ్చని ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…