ANTHI REDDY
కరోనా గురించి అధైర్య పడకండి…
– సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి
– ప్రతి ఒక్కరు మాస్కులు. భౌతిక దూరం పాటించాలి
మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి
పటాన్ చెరు:
కరోనా వస్తే ఏం చేయాలి ,ఏం చేస్తున్నాం కరోనా విజృంభిస్తున్న కొద్దీ .. మనలో అందోళనతో పాటు అనుమానాలు , అపోహలు పెరిగిపోతున్నాయి . ఏం చేయాలి , ఎలా చేయాలి అన్న దానిపై ఒక్కోచోట ఒక్కోలా వినిపిస్తుండేసరికి ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం దీనికంతటికీ ఒకటే మందు ధైర్య మని మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి అన్నారు.
ఏద కంగారు పడకుండా కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే కరోనా రాకుండా సరైన డెసిషన్ తీసుకోవాలన్నారు . ముఖ్యంగా ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాధి సోకకుండా ఉండవచ్చని ప్రతిరోజు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి చాలామంది అధైర్య పడుతున్నారన్నారు. మన దృష్టిని సోషల్ మీడియా. టీవీలో వచ్చే వార్తలపై పెట్టవద్దని సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నిజానిజాలను గమనించాలన్నారు. ప్రతిరోజు శరీరానికి వ్యాయామం అవసరమని. మనము తీసుకునే ఆహార పదార్థాల్లో లభించే పోషక పదార్ధాలు కల ఆహారాన్ని తీసుకోవాలని నాకు ఏమైతది అనే భావనతో ఉండకూడదన్నారు. బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలి ఒకరికి ఒకరికి మధ్య భౌతిక దూరం పాటించడంతో కరోనా ను కట్టడి చేయొచ్చని ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…