– ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి – సాయిబాబా
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ మధురా నగర్ కాలనీ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమ్మిరి శెట్టి సాయిబాబా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు టెక్స్ట్ బుక్ లు పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు టెక్స్ట్ బుక్ లు పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదువుకొని అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. సమాజంలో మంచిగా మెలుగుతూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ప్రధానాచార్యులు శ్రీనివాసులు, మరియు సభాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, విద్యా కమిటీ అధ్యక్షులు కృష్ణ గౌడ్, ప్రవీణ్ ముదిరాజ్, రమేష్ గౌడ్ మరియు కళాశాల అధ్యపక, ఆధ్యాపాకేతర బృందం పాల్గొన్నారు.
పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తి కావాల్సిందే పాలకవర్గం సభ్యులు,…
నాణ్యమైన విద్యకు చిరునామా ప్రభుత్వ విద్యాసంస్థలు పటాన్చెరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నైపుణ్యాభివృద్ధి, కెరీర్ అభివృద్ధి, పరిశ్రమకు సంసిద్ధత, ప్రపంచ ఉన్నత విద్యపై అవగాహనను విద్యార్థులలో పెంపొందించడానికి…
చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకోవడం నేరమా..? అక్రమంగా డిస్మిస్ చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి లేనిపక్షంలో కలెక్టరేట్ ముట్టడి సిఐటియు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్…
సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహా రెడ్డి మనవార్తలు ప్రతినిధి ,…