మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక శైలిని ప్రతిబింబిస్తున్నాయని సినీనటి మంచు లక్ష్మీ అన్నారు .హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో ప్రముఖ లగ్జరీ ఆభరణాల బ్రాండ్ హౌస్ ఆఫ్ రోజ్ ఏర్పాటు చేసిన హై జ్యూవెలరీ ఎగ్జిబిషన్ ను హౌస్ ఆఫ్ రోజ్ వ్యవస్థాపకులు బీరెన్ వైద్య తో కలిసి ప్రారంభించారు .సాంప్రదాయ ఆభరణాల ప్రదర్శనకు భిన్నంగా హౌస్ ఆఫ్ రోజ్ షోకేస్ ఉందన్నారు . ఒక్కో ఆభరణం ఒక కథను చెబుతుందని ఇలాంటి వాటిని హైదరాబాదీయులు ఆదరిస్తారని తెలిపారు . హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు మంచి ఆదరణ, ప్రశంస లభించిందని సంస్థ ఫౌండర్ బీరెన్ వైద్య తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…
మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు : గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…
పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…
_చేనేతకారులకు మరింత చేయూతనివ్వాలి మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ సెంటర్…