Telangana

సైన్స్ ను కెరీర్ ఎంచుకోండి

– విద్యార్థులకు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ గ్రెగ్ ఎల్.సెమెంజా సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సైన్స్ (శాస్త్రం) ఎన్నో ఆవిష్కరణలకు బాటలు వేసి, మానవ జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహద పడుతోందని, దానిని కెరీర్ తీయకోవాలని వర్ణమాన శాస్త్రవేత్తలు, విద్యార్థులకు నోబెల్ బహుమతి గ్రహీత, జాన్స్ హాప్ కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ జెనిటెక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.సెమెంజా తో సూచించారు. ‘రామన్ ఆవిష్కరణను పురస్కరించుకుని గీతం దీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని బుధవారం నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ‘భారతదేశ అభివృద్ధి కోసం దేశీయ పరిజ్ఞానం’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రెగ్ మాట్లాడుడూ, తన పాఠశాల రోజులు, విద్యాబుద్ధులు నేర్పి ఏదిగేందుకు ఉతమిచ్చిన తన అధ్యాపకురాలు డాక్టర్ రోజన్ ఎస్. నెల్సన్ ను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ముందుగా ఒక ఆలోచనతో ముందుకొచ్చి, దానిని పరీక్షించమని ఆయన సలహా ఇస్తూ, ఇవన్నీ సొంత సృజనాత్మకత, మనం చేసే ఆలోననం` ఆధారపడి ఉంటాయని, మనం పలాంటి ప్రయోగాలు చేయాలో ఎవరూ చెప్పరన్నారు.

డాక్టర్ సిమెంజాతో తన పరిశోధన నోబెల్ బహుమతి పొందిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ శరీరం కణాలు ఆక్సిజన్ ని ఎలా అందజేస్తున్నాయో అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రోటీన్ హెస్టోకి ప్రేరేపించగ కారకాన్ని కనుగొనడానికి దారితీసిన సంచనాత్మక పరిశోధనను విశదీకరించారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్న రోగులలో రక్తహీనత వంటి పరిస్థితులకు చికిత్సలను అభివృద్ధి చేయడంలో ఈ అవిష్కరణ ప్రాముఖ్యతను ఆయన నొక్కె చెప్పారు.అంతర్ విభాగ జ్ఞానాన్ని మార్పిడి చేసుకునే, సహకార వేదికలుగా తోడ్పడే సెల్ కల్చరల్ ల్యాబ్, సెంట్రల్ ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటీ బ్యాబ్య ఈ సందర్భంగా ప్రొఫెసర్ సెమెంజు ప్రారంభించారు. సుస్థిర భవిష్యత్తు కోసం హరిత కార్యక్రమంగా ఒక మొక్కను ఆయన నాటారు. ఆ తరువాత కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అధ్యాపకులతో ముఖాముఖి సంభాషించారు .తొలుత, భారత శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎసీ) కార్యదర్శి డాక్టర్ ఎస్. చంద్రశేఖర్ అతిథిని పరిచయం చేయడంతో పాటు జాతీయ సైన్స్ దినోత్చన ప్రాముఖ్యతను వివరించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు డాక్టర్ గ్రెగ్ ను శాలువ , జ్ఞాపికలతో ఘ‌నంగా సత్కరించారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago